Latest News: Sigachi: సిగాచీ ప్రమాదంపై హైకోర్టు సీరియస్
సిగాచీ(Sigachi) ఇండస్ట్రీస్లో జరిగిన పేలుడు ఘటనపై హైకోర్టు మంగళవారం కఠినంగా స్పందించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ప్రకటించినప్పటికీ, అది ఇప్పటికీ పూర్తిగా అందలేదని విచారణలో బయటపడింది. ఈ పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ధర్మాసనం ఏఏజీ (అడ్వకేట్ జనరల్)ను నేరుగా ప్రశ్నించింది. Read also: హెల్మెట్ లేకుండా అడుగు పెట్టొద్దు దీనికి ప్రతిస్పందిస్తూ ఏఏజీ, మృతుల కుటుంబాలకు ఇప్పటికే ₹25 లక్షలు చెల్లించామని తెలిపారు. మిగతా మొత్తం కంపెనీ … Continue reading Latest News: Sigachi: సిగాచీ ప్రమాదంపై హైకోర్టు సీరియస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed