Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు..స్పందించిన కిషన్
రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై(Narendra Modi) సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao) వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు శ్రమిస్తూ, అంతర్జాతీయస్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. Read also: Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు అభ్యంతరకర … Continue reading Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు..స్పందించిన కిషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed