Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి

Revanth Reddy: ఢిల్లీ (Delhi) ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం దూసుకెళ్తోందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అందులో ఏఐ రాకతో మరింత వేగం పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఈ ఏఐ టెక్నాలజీలో భారత్ కూడా పరుగులు పెట్టాలంటే దాని కోసం కేంద్ర ప్రభుత్వంలో స్పెషల్‌గా ఒక మంత్రిత్వ శాఖను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి హితవు పలికారు. Read Also: CM Revanth … Continue reading Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి