News Telugu: Revanth reddy: హిల్ట్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకూడదు: బీజేపీ ఫిర్యాదు

Revanth reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిల్ట్ (Hyderabad Industrial Lands Transformation – HILT) పాలసీపై రాష్ట్ర బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. భూకుంభకోణం జరుగుతున్నట్లు, వేల కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమ మార్గంలో జరుగుతున్నట్లు బీజేపీ (BJP) నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన పార్టీ ప్రతినిధుల బృందం వివరణ ఇచ్చింది. Read also: Harisg Rao: రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్.. Illegalities … Continue reading News Telugu: Revanth reddy: హిల్ట్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకూడదు: బీజేపీ ఫిర్యాదు