News Telugu: Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి  హరీశ్ రావు హెచ్చరిక

పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కేటాయింపులో తెలంగాణ Telangana విద్యార్థులపై తీవ్రమైన అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ. హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి Revanth Reddy బహిరంగ లేఖ రాస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హరీశ్ రావు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో … Continue reading News Telugu: Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి  హరీశ్ రావు హెచ్చరిక