Revanth Reddy: సిగాచీ పరిశ్రమ మృతులపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ఇచ్చిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రమాదం జరిగినప్పటికీ బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఘటనలో సిగాచీ కంపెనీ … Continue reading Revanth Reddy: సిగాచీ పరిశ్రమ మృతులపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు