Sathupalli Municipal Chairman : సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా రెహనాబేగం ఏకగ్రీవం

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన సారథిగా ఎండీ రెహనాబేగం పగ్గాలు చేపట్టారు. సోమవారం జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ కార్యక్రమం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా, సజావుగా సాగింది. 4వ వార్డు కౌన్సిలర్ మౌలాలీ ఆమె పేరును ప్రతిపాదించగా, 21వ వార్డు సభ్యుడు మందపాటి ప్రభాకర్ రెడ్డి బలపరిచారు. ఇతర కౌన్సిలర్లు అందరూ … Continue reading Sathupalli Municipal Chairman : సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా రెహనాబేగం ఏకగ్రీవం