Latest News: Ranga Reddy: రంగారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి ధనిక స్థానం
దేశ ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా (Ranga Reddy) దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా తలసరి జీడీపీ (Per Capita GDP) రూ. 11.46 లక్షలుగా నమోదైంది. ఇది దేశంలోని ఇతర ప్రధాన నగరాలను వెనక్కి నెట్టింది. Read Also: Army Recruitment Rally: హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రంగారెడ్డికి తర్వాత హరియాణాలోని గురుగ్రామ్ (₹9.05 లక్షలు), కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ (₹8.93 లక్షలు), ఉత్తరప్రదేశ్లోని … Continue reading Latest News: Ranga Reddy: రంగారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి ధనిక స్థానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed