PhoneTappingCase: కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్(PhoneTappingCase) వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వారం రోజుల లోపే అడిషనల్ చార్జిషీట్‌ను కోర్టులో సమర్పించేందుకు దర్యాప్తు అధికారులు వేగం పెంచినట్లు తెలుస్తోంది. Read Also: Telangana Development: రెండేళ్లలో పట్టణాలకు రూ.17వేల కోట్లు కీలక నేతల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరణ ఈ కేసులో … Continue reading PhoneTappingCase: కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు