Phone Tapping Case: ట్యాపింగ్ వల్ల శివార్లలో వందల కోట్ల భూదందాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు రాజకీయ నేతలు, బడా బాబులు, సెలబ్రటీల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు, బలవంతపు వసూళ్లు జరిగినట్లు సిట్కు ఆధారాలు లభించగా తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ రావు సహా మరో ప్రముఖ నేతను విచారించిన క్రమంలో రంగారెడ్డి జిల్లాలో వందల కోట్ల రూపాయల భూదందాలు జరిగిన విషయం రట్టయినట్లు తెలిసింది. ఇందులో అప్పటి … Continue reading Phone Tapping Case: ట్యాపింగ్ వల్ల శివార్లలో వందల కోట్ల భూదందాలు