Nalgonda: పాఠశాలలో హెడ్ మాస్టర్ వేధింపులు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కలకలం రేగింది. అక్కడి ప్రధానోపాధ్యాయురాలు తనను మానసికంగా వేధిస్తున్నారని ఉపాధ్యాయుడు కె. జగ్రామ్ జిల్లా విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధుల్లో భాగంగా తన పట్ల ఆమె అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Read also: Telangana New Ration Card: రేషన్ కార్డుల జారీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం … Continue reading Nalgonda: పాఠశాలలో హెడ్ మాస్టర్ వేధింపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed