Medak: మాఘ అమావాస్య.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మాఘ అమావాస్య సందర్భంగా, మెదక్ జిల్లా (Medak) అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు ఏడుపాయల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రదేశాలు, భక్తులు ఉపయోగించే క్యూలైన్‌ల నిర్వహణను సమీక్షించారు. మొత్తం బొందొబస్త్ సుమారు 250 మంది సిబ్బందితో ఏర్పాటు చేయబడిందని తెలిపారు.నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి, భక్తులు తెలియని లోతట్టు ప్రదేశాలకు వెళ్లకూడదని, పోలీసులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని స్పష్టం చేశారు. Read … Continue reading Medak: మాఘ అమావాస్య.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ