Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్(KTR) చేస్తున్న విమర్శలపై పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఘాటుగా స్పందించారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన… వ్యక్తిగత హననం జరుగుతోందని కెటిఆర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే విచారణ సాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్ ముందు … Continue reading Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed