Latest news:Mahesh Kumar Goud: సమర్థులకే DCC పదవులు సామాజిక న్యాయం ఆధారంగా ఎంపిక

సమర్థులకే ప్రాధాన్యం తెలంగాణ(Telangana) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు పార్టీ(Mahesh Kumar Goud) డీసీసీ అధ్యక్షుల ఎంపికలో సామర్థ్యవంతులకే అవకాశం కల్పిస్తుందని. జిల్లాల వారీగా భారీ సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు ఆయన వెల్లడించారు. డీసీసీ పదవులకు కనీసం ఐదేళ్లపాటు పార్టీ సేవలో ఉన్నవారు మాత్రమే అర్హులు అని ఆయన అన్నారు. మార్చి 3న అధిష్ఠానం సిఎం, డిప్యూటీ సిఎం, తనతో కలిసి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను ఖరారు చేస్తుందని చెప్పారు. ఎంపిక … Continue reading Latest news:Mahesh Kumar Goud: సమర్థులకే DCC పదవులు సామాజిక న్యాయం ఆధారంగా ఎంపిక