Kishan Reddy: ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి

centenary celebrations: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) నైతిక విలువలకు ప్రతీకగా నిలిచిన మహోన్నత నేతగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘనంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వాజ్‌పేయి శతజయంతి ముగింపు కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ ప్రసంగించారు. Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా ఒక్క ఓటు కోసం ప్రధాని పదవిని త్యాగం చేసిన ఆయన నిజమైన దేశభక్తి, నిజాయితీతో భారతీయ రాజకీయాల్లో చిరస్మరణీయత సాధించినట్లు … Continue reading Kishan Reddy: ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి