Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా
బాధిత కుటుంబానికి బిజెపి అండ మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించమని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా 6వ వార్డు నుండి పోటీ చేసి బెదిరింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మహదేవప్ప విషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు ప్రధాని ఈ విషయంపై ఆరా తీశారని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ … Continue reading Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed