Telugu News: Khammam:ఘోరం డబ్బు కోసం స్నేహితుడిని నరికేశాడు!
ఖమ్మం:(Khammam) డబ్బు, బంగారం కోసం తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేసిన కేసును ఖమ్మం పోలీసులు చేధించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించిన వివరాలను ఖమ్మం ఏసీపీ తిరుపతిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. Read Also: Viral news: కలకలం రేపుతున్న చంద్రబాబు ఫేక్ వీడియో కాల్స్ పరిచయం, హత్యకు కుట్ర కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు (40) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాడు. ఖమ్మం గ్రంథాలయంలో(Khammam Library) … Continue reading Telugu News: Khammam:ఘోరం డబ్బు కోసం స్నేహితుడిని నరికేశాడు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed