Telugu News: Kaleshwaram Project: కాళేశ్వరంపై కవిత సంచలన ఆరోపణలు
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram Project) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు లక్ష్యం, ఉపయోగంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క సాగు నీరు కూడా అందలేదని ఆమె స్పష్టం చేశారు. Read Also: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ శ్రీకారం! … Continue reading Telugu News: Kaleshwaram Project: కాళేశ్వరంపై కవిత సంచలన ఆరోపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed