Breaking News – Kavitha Fire on Revanth : రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికి క్షమించరు – కవిత
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జనంబాట’ పర్యటనలో భాగంగా ఆమె పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో కరివెన రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆ అన్యాయాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు పాలనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ 80 శాతం మేర పూర్తి అయ్యిందని గుర్తుచేస్తూ, … Continue reading Breaking News – Kavitha Fire on Revanth : రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికి క్షమించరు – కవిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed