Karimnagar Accident: బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో సోమవారం ఒక తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య వివరాల్లోకి వెళితే ఈ ప్రమాదంలో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థులు గణేశ్ (22), సందీప్ రెడ్డి (20) అక్కడికక్కడే మృతి(Dead) చెందారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, … Continue reading Karimnagar Accident: బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed