Telugu News: Jammikunta: వికటించిన మధ్యాహ్న భోజనం..17మంది విద్యార్థులకు అస్వస్థత
జమ్మికుంట/హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. జమ్మికుంట(Jammikunta) పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. Read Also: Roads : రోడ్లపై గుంతలు లేకుండా చేయండి – చంద్రబాబు ఆహారంలో పురుగులు, కుళ్ళిన గుడ్లు మధ్యాహ్న భోజనం తిన్న … Continue reading Telugu News: Jammikunta: వికటించిన మధ్యాహ్న భోజనం..17మంది విద్యార్థులకు అస్వస్థత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed