Jagga Reddy: మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ

Jagga Reddy: జగ్గారెడ్డి నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ అంశం ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. Read Also: Online Betting: ఆన్‌లైన్ జూదానికి మరో యువకుడు బలి సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి రాజ్యసభ స్థానాల కేటాయింపులో … Continue reading Jagga Reddy: మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ