Ibrahimpatnam Municipality: భారీ పోలీసు బందోబస్తు.. క్షణక్షణం ఉత్కంఠం

Ibrahimpatnam Municipality: మున్సిపల్ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాల్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, మనం చట్టం పక్షం తప్ప ఎవరి పక్షం కాదని ఏసీపీ కేపీవీ రాజు పోలీసులకు స్పష్టం చేశారు. Read Also: … Continue reading Ibrahimpatnam Municipality: భారీ పోలీసు బందోబస్తు.. క్షణక్షణం ఉత్కంఠం