Ibrahimpatnam municipal elections:బిఆర్ఎస్కు విజయనందించిన ప్రజలకు ధన్యవాదాలు:దండెం రాంరెడ్డి
Ibrahimpatnam municipal elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులలో 13 వార్డులను గెలిపించి బిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అందించిన పట్టణ ప్రజలకు పార్టీ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మరోసారి బిఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ మద్దతును ఓట్ల రూపంలో వ్యక్తం చేశారని అన్నారు. Read also: Municipal Election Results: ఇబ్రహీంపట్నం … Continue reading Ibrahimpatnam municipal elections:బిఆర్ఎస్కు విజయనందించిన ప్రజలకు ధన్యవాదాలు:దండెం రాంరెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed