Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ తీరు వివాదాస్పదంగా మారింది. ఆదివారం వార్త దినపత్రికలో ‘‘ప్రజాపాలనకు తాళం.. సామాన్యులకు నో ఎంట్రీ’’ అనే శీర్షికతో వార్తా దినపత్రికలో ప్రచురితమైన కథనంపై సదరు అధికారి తీవ్రస్థాయిలో ఊగిపోయారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ప్రచురించినందుకు గాను సోమవారం తన సిబ్బంది ద్వారా వార్త రిపోర్టర్‌ను కార్యాలయానికి పిలిపించి సూపరింటెండెంట్ జంగయ్యతో కలిసి మరీ బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ఒకసారిగా సహనాన్ని కోల్పోయారు. Read also: MJTEL ట్రస్ట్‌లో … Continue reading Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు