Telugu news: High Court: సివి ఆనంద్ వంటి ఐపిఎస్ లకు ఐఎఎస్ పోస్టులెలా ఇచ్చారు?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు(High Court) నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ … Continue reading Telugu news: High Court: సివి ఆనంద్ వంటి ఐపిఎస్ లకు ఐఎఎస్ పోస్టులెలా ఇచ్చారు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed