Harish Rao: జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించింది

Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత టి. హరీశ్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, కనీసం వారిని చూస్తేనే విసుక్కునే స్థాయికి పాలకులు చేరుకున్నారని ఆరోపించారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. Read also: Spinal Muscular Atrophy: SMA వ్యాధి బాధితులు ఎంత మంది?  చికిత్స ఎక్కడ? … Continue reading Harish Rao: జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించింది