Harish Rao: ‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. Read Also:Municipal elections: కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం సంక్షేమ పథకాలపై విమర్శలు పెన్షన్ల పెంపు, … Continue reading Harish Rao: ‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు