Latest News: Minister Ponnam: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రజలకు మరింత భరోసా కల్పిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. Read Also: Akbaruddin Owaisi: అధికారంలో ఎవరున్నా..వాళ్లు మా వెనుక ఉండాల్సిందే … Continue reading Latest News: Minister Ponnam: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed