Telugu News:Food Poison: గద్వాల జిల్లాలో కలకలం – 50 మంది విద్యార్థులకు అస్వస్థత
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆందోళనకరమైన సంఘటన(Food Poison) చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ బాలుర హాస్టల్లో భోజనం చేసిన తర్వాత 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం భోజనం చేసిన విద్యార్థులు రాత్రి సమయంలో వాంతులు, కడుపునొప్పి, విరోచనాలతో బాధపడడం ప్రారంభించారు. Read Also: Montha Cyclone: ఐదు అడుగులు ఎత్తిన నాగార్జునసాగర్ 12 క్రెస్ట్ గేట్లు బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలింపువిద్యార్థుల పరిస్థితి గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే వార్డెన్కు సమాచారం … Continue reading Telugu News:Food Poison: గద్వాల జిల్లాలో కలకలం – 50 మంది విద్యార్థులకు అస్వస్థత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed