Latest news: Etela Rajender: ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినందుకే బీజేపీ ఓటమి
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల (Etela Rajender)దీపక్ రెడ్డి ఓడిపోవడం పట్ల బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్లే బీజేపీ ఓటమి పాలైంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఆరు నెలల నుంచి తమ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం, బీజేపీ ప్రత్యక్షంగా దూరంగా ఉండటం వల్ల ఈ ఫలితం వచ్చిందని అన్నారు. Read also: పైరసీపై … Continue reading Latest news: Etela Rajender: ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినందుకే బీజేపీ ఓటమి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed