Prajavani Grievances: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్
Prajavani Grievances: మెదక్: ప్రజల నుండి అందే ప్రజావాణి అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పెండింగ్ దరఖాస్తులను అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు 80 దరఖాస్తుల స్వీకరణ ఈ వారం నిర్వహించిన ప్రజావాణిలో … Continue reading Prajavani Grievances: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed