Telugu News: CM Revanth Reddy: హైదరాబాద్లో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’
తెలంగాణ మరియు ఈశాన్య రాష్ట్రాల మధ్య బంధాన్ని మరింత బలపర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక ప్రాధాన్యమైన నిర్ణయం తీసుకున్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాద్లో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ను స్థాపించడానికి ప్రభుత్వం ముందు వచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ కేంద్రాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్లో ‘తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: సంస్కృతుల సంగమం, సమృద్ధికి సోపానం’ పేరిట నిర్వహిస్తున్న … Continue reading Telugu News: CM Revanth Reddy: హైదరాబాద్లో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed