Bogus Employees : తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ‘బోగస్’ ఉద్యోగుల వ్యవహారాన్ని బయటపెట్టడం ఇప్పుడు రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 1.70 లక్షల మంది ఉద్యోగుల వివరాలను పరిశీలించగా, అందులో దాదాపు 25 వేల మంది … Continue reading Bogus Employees : తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన సీఎం రేవంత్