Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

కర్తవ్య నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య త్యాగాన్ని గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆమె కుటుంబానికి భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సౌమ్య తల్లి చంద్రకళను కలిసి రూ. కోటి విలువైన పరిహారం చెక్కును అందజేశారు. గంజాయి స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సౌమ్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఎటువంటి పరిపాలనాపరమైన జాప్యం (Procedural Formalities) … Continue reading Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం