Latest News: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారేనని అధికారిక సమాచారం వెలువడింది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లి, ఈ రోజు ఉదయం హైదరాబాద్ (Hyderabad) తిరిగి వస్తుండగా ఈ దారుణం సంభవించింది. కంకర లారీ బస్సుని, ఎదురుగా ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. Read Also: … Continue reading Latest News: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed