Latest News: Chandranayak: మధ్యాహ్న భోజనం వికటించి ఆసుపత్రి పాలైన చిన్నారులు
హైదరాబాద్లోని(Hyderabad) మాదాపూర్ ప్రాంతంలో ఉన్న చంద్రనాయక్(Chandranayak) తాండా ప్రభుత్వ పాఠశాలలో గురువారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే సుమారు 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల నిబంధనల ప్రకారం అందించిన భోజనాన్ని విద్యార్థులు తీసుకున్నారు, అయితే తిన్న గంట వ్యవధిలోనే వారిలో విపరీతమైన కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని పరిస్థితిని గమనించిన పాఠశాల … Continue reading Latest News: Chandranayak: మధ్యాహ్న భోజనం వికటించి ఆసుపత్రి పాలైన చిన్నారులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed