Bhadradri Kothagudem: కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లిన దుండగులు!

Bhadradri Kothagudem: సాధారణంగా మనుషులను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడానికి ‘హనీ ట్రాప్’ చేయడం చూస్తుంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జేత్యాతండాలో దుండగులు ఏకంగా కోడిపుంజును ఎత్తుకెళ్లడానికి వినూత్నంగా ప్లాన్ చేశారు.రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఆయన పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఒక పుంజు కనిపించలేదు. Read Also: Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు … Continue reading Bhadradri Kothagudem: కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లిన దుండగులు!