Telugu News: Akkanapet: వరదలో కొట్టుకుపోయిన దంపతులు

సిద్దిపేట జిల్లా (అక్కన్నపేట):(Akkanapet) సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, మోత్కులపల్లి వాగులో బుధవారం రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలానికి చెందిన దంపతులు ఈసంపల్లి ప్రణయ్ (28) మరియు కల్పన(Kalpana) (24) అక్కన్నపేట మండలానికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. Read Also: Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బైపోల్.. ఈరోజు నుంచి సీఎం రేవంత్ ప్రచారం పుట్టినరోజు వేడుకలకు వెళుతుండగా ప్రమాదం ప్రణయ్(Pranay) … Continue reading Telugu News: Akkanapet: వరదలో కొట్టుకుపోయిన దంపతులు