Latest news: Data Protection: అమల్లోకి కొత్త నిబంధన..మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్
భారత ప్రభుత్వం డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతను మరింత మమేకం చేసేందుకు కీలక ముందడుగు వేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం కింద కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా, ఈ-కామర్స్(E-commerce) ఆన్లైన్ గేమింగ్ వంటి (Data Protection)డిజిటల్ ప్లాట్ఫార్మ్లు మూడేళ్లపాటు వినియోగం లేకున్న యూజర్ల వ్యక్తిగత డేటాను తప్పనిసరిగా తొలగించాలి. డేటా తొలగించే ముందు సంబంధిత యూజర్కు 48 గంటల నోటీసు ఇవ్వడం అవసరం. యూజర్ ఆ … Continue reading Latest news: Data Protection: అమల్లోకి కొత్త నిబంధన..మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed