Apple: భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి

Apple: భారత ఎగుమతుల రంగంలో యాపిల్ ఐఫోన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2025 సంవత్సరంలో దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన ఉత్పత్తిగా ఐఫోన్ నిలిచింది. పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం, గత ఏడాది భారత్‌లో తయారైన సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.9 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్లు విదేశాలకు పంపించబడ్డాయి. వీటిలో పెద్ద భాగం అమెరికాకు ఎగుమతి అయ్యాయి. Read Also:Cash withdrawal using Aadhaar: కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ … Continue reading Apple: భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి