Latest News: Rishabh Pant: ఓటమిపై పంత్ ఏమన్నారంటే?

టీమిండియా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) సౌతాఫ్రికా సిరీస్‌ ఘోర పరాజయంపై స్పందించాడు. జట్టుగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడంతోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నామని పంత్ అన్నాడు. ప్రత్యర్థి తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. Read Also: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్ ఈ విజయంతో … Continue reading Latest News: Rishabh Pant: ఓటమిపై పంత్ ఏమన్నారంటే?