T20 World Cup2026:పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా: ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా!

T20 World Cup2026: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఆగ్రహానికి కారణమైంది. టోర్నీలో సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించినందుకు గాను, ఆటగాళ్లపై పీసీబీ కఠిన చర్యలు చేపట్టింది. జట్టులోని ప్రతి క్రీడాకారుడికి భారీ స్థాయిలో జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్న నేపథ్యంలో, ఈసారి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలని బోర్డు భావిస్తోంది. Read Also:Suryakumar Yadav: సంజు శాంసన్‌పై కెప్టెన్ … Continue reading T20 World Cup2026:పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా: ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా!