T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) టైటిల్ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. శనివారం నాడు అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు విజయాన్ని కాంక్షిస్తూ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి (Shri Siddhivinayak Ganapati) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. Read Also: T20 WC: ఆ విషయంలో పాక్ … Continue reading T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed