Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

ఇటీవల జరిగిన T20 ప్రపంచ కప్‌లో విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు తిరుమల (Tirumala) చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంది. తొలి T20 ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు జట్టు సభ్యులు తిరుమలకు విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జట్టు సభ్యులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశానికి ప్రపంచ కప్ అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, ఈ విజయం వెనుక … Continue reading Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు