Ind vs Pak T20 : సెమీస్లో భారత్-పాక్ అయితే ముంబై మ్యాచ్ రద్దా?
Ind vs Pak T20 : 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్లో ఆసక్తికర నిబంధన వెలుగులోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా సెమీఫైనల్కు చేరితే మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థిగా పాకిస్థాన్ నిలిస్తే మాత్రం మ్యాచ్ వేదిక మారనుంది. భారత్–పాక్ సెమీఫైనల్ జరిగే పరిస్థితి వస్తే, ఆ మ్యాచ్ను ముంబై నుంచి శ్రీలంకలోని కొలంబోకు తరలిస్తారు. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న “హైబ్రిడ్ మోడల్” ఒప్పందం కారణంగా … Continue reading Ind vs Pak T20 : సెమీస్లో భారత్-పాక్ అయితే ముంబై మ్యాచ్ రద్దా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed