IND vs ENG Semifinal: వాంఖడేలో సెమీస్ సెగ.. భారత్‌ను ‘సైలెంట్’ చేస్తామంటున్న సామ్ కరన్

IND vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. గురువారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ టీమ్ భారత జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు.. ముంబైలో హోరెత్తే లక్షలాది మంది అభిమానులను సైలెంట్ చేసే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, ఇండియాను ఓడిస్తేనే వారు సైలెంట్ గా కూర్చుంటారని వ్యంగ్యంగా … Continue reading IND vs ENG Semifinal: వాంఖడేలో సెమీస్ సెగ.. భారత్‌ను ‘సైలెంట్’ చేస్తామంటున్న సామ్ కరన్