IND-PAK Boycott: ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు (IND-PAK Boycott) పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీన టీమ్‌ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచకప్ టోర్నీలో మిగతా మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ..  Read Also: Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్ మాకు ఏది చెబితే అది … Continue reading IND-PAK Boycott: ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్