UIDAI: దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఆధార్ నంబర్లు రద్దు

మోసాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. (UIDAI )దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ (Aadhaar) నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద బుధవారం పార్లమెంటుకు వెల్లడించారు. ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వం, సమగ్రతను నిలబెట్టేందుకు చేపట్టిన దేశవ్యాప్త శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. Read Also: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాక్: తగ్గనున్న వడ్డీ రేట్లు? ప్రపంచంలోనే … Continue reading UIDAI: దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఆధార్ నంబర్లు రద్దు