Latest News: Ashwini Vaishnav: దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు: అశ్వినీ వైష్ణవ్

భారత రైల్వే రంగంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ అయిన బుల్లెట్ రైలు ప్రయాణం సమయం సమీపిస్తోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో అధికారికంగా ప్రారంభం కానుంది. Read Also: Jobs: కొత్తగా 2030 నాటికి 13 లక్షల ఉద్యోగాలు 100 కి.మీ. మేర నడపనున్నట్లు తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు … Continue reading Latest News: Ashwini Vaishnav: దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు: అశ్వినీ వైష్ణవ్